నేడు రేపు ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్

85చూసినవారు
నేడు రేపు ఓపీఓలకు పోస్టల్ బ్యాలెట్
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఓపీఓలకు 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశం కల్పించినట్లు ఆర్ఓ అభిషేక్ కుమార్ పేర్కొన్నాడు. సోమవారం హిందూపురం పట్టణ పరిధిలోని కొట్నూరు జిల్లా ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటును వినియోగించ కోగలరని ఆరా తెలియజేశారు. సోమవారం ఫెసిలిటేషన్ కేంద్రంలో ఎన్నికల విధులకు హాజరయ్యే పీఓలకు శిక్షణా తరగతులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్