వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాకారోత్సవం

83చూసినవారు
వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాకారోత్సవం
హిందూపురం పట్టణ పరిధిలోని పేట వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రాకారోత్సవం నిర్వహించారు. తెల్లవారు నుంచే ఆలయంలో మూల విరాట్ కు వివిధ అభిషేకాలు అర్చనలు నిర్వహించి పూలు నగలతో చూడముచ్చటా అంకరించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగనంలో ప్రాకారోత్సవం గావించారు గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

సంబంధిత పోస్ట్