మృతురాలు కుటుంబాని కి బీజేపీ ఆర్థిక సహాయం

362చూసినవారు
మృతురాలు కుటుంబాని కి బీజేపీ ఆర్థిక సహాయం
తనకల్లు మండలంలోని మార్పురివాండ్లపల్లికి చెందిన చెరుకూరి శివమ్మ(60) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు చంటి, స్థానిక బీజేపీ నాయకులు వారి కుటుంబం సభ్యులకు భర్త నరసింహులకు 'కుమారుడు చలపతిలను మంగళవారం పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సహాయం చేశారు.
Job Suitcase

Jobs near you