పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

50చూసినవారు
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కదిరి నియోజవర్గం తలుపుల మండలం కుర్లీ పంచాయతీ రెడ్డివారి పల్లి గ్రామంలో.. ఎన్టీఆర్ భరోస పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకటవ తేదీన లబ్ధిదారులు ఇంటి వద్దకే పింఛన్ లను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్