నీటి బోరును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
నీటి బోరును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే
కదిరి పురపాలక సంఘం 6వ వార్డు కందికుంట నారాయణమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీరాముల వారి గుడి వద్ద బోరు వేయగా గురువారం కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నీటి బోరును స్విచ్ ఆన్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, గుడి కమిటీ సభ్యులు, వార్డు ఇన్చార్జి, భూత్ ఇంచార్జ్ లు, స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్