దొంగల నుంచి రైతులను కాపాడాలని ఆర్డీవోకు వినతి

76చూసినవారు
దొంగల నుంచి రైతులను కాపాడాలని ఆర్డీవోకు వినతి
కదిరి బైపాస్ రోడ్డుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలను దొంగల బారి నుంచి కాపాడాలని సీపీఐ నాయకులు ఆర్డీవో వంశీకృష్ణకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. పట్టణ కార్యదర్శి లియాకత్ మాట్లాడుతూ.. కుటాగుల్లకు చెందిన రైతులు రోడ్డుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకుంటున్నారన్నారు. గత కొంతకాలంగా దొంగలు స్టార్టర్లు, పైపులు దొంగలిస్తున్నారని తెలిపారు. వీటిపై ఆర్థిఒకు వినతిపత్రం ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్