వైభవంగా శ్రీస్వామి వారి వెండి రథము ఉత్సవము

51చూసినవారు
వైభవంగా శ్రీస్వామి వారి వెండి రథము ఉత్సవము
శ్రీసత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయములో మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు వెండిరథము ప్రాకరోత్సవమును(ఆలయ ప్రాకరోత్సవము)కార్యక్రమమును నిర్వహించారు. ఈ సందర్బంగా వెండి రథము పైన కొలువు దీరిన స్వామి వారికి సుగంధ పుష్పాలతో, కదిరి మల్లెలు, తులసి మాలతో అలంకరణ గావించి, అస్థాన పూజలు నిర్వహించి ఆలయ ప్రాకరోత్సవము నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్