భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో (పల్లెకి పోదాం)

577చూసినవారు
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో (పల్లెకి పోదాం)
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గావ్ చలో (పల్లెకి పోదాం) అనే కార్యక్రమానికి ఈరోజు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్, గ్రామంలో ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ చేపట్టిన పథకాలను వివరిస్తూ క్యాలెండర్ పాంప్లెట్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ ఎస్సీ మోర్చా జిల్లా కోశాధికారి సురేష్ గోపి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నరేష్ గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి లచ్చప్ప, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్