కదిరి నూతన ఆర్డీఓగా వెంకట సన్యాసి శర్మ భాద్యతలు స్వీకరణ

54చూసినవారు
కదిరి నూతన ఆర్డీఓగా వెంకట సన్యాసి శర్మ భాద్యతలు స్వీకరణ
కదిరి నూతన ఆర్డీఓగా వెంకట సన్యాసి శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేస్తున్న సన్నీ వంశీకృష్ణ కావలికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూ కదిరి ఆర్డీఓ గా వెంకట సన్యాసి శర్మ బదిలీ పై వచ్చారు. ఈ సందర్బంగా రెవిన్యూ డివిజన్ అధికారి గా భాద్యతలు స్వీకరించిన ఆర్డీఓ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్