జగనన్న గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి: తలారి రంగయ్య

590చూసినవారు
జగనన్న గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి: తలారి రంగయ్య
కళ్యాణదుర్గం మండలం వర్లీ , బొట్టువానిపల్లి, దురదకుంట గ్రామాల్లో మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య, వైసిపి నేత ఉమామహేశ్వర నాయుడు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు షో నిర్వహించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్నను, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణని, ఎమ్మెల్యే అభ్యర్ధి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని స్థానిక గ్రామ ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్