పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య కాపాడుకోండి

54చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛత హి సేవా కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా చెత్తను తొలగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. జయరామరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు ప్లాస్టిక్ వాడకుండా తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతులుగా జీవించాలన్నారు.

సంబంధిత పోస్ట్