టీడీపీ నేతను కలిసిన వాల్మీకులు

58చూసినవారు
టీడీపీ నేతను కలిసిన వాల్మీకులు
విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి కుందుర్పి గ్రామ వాల్మీకులు ఆదివారం టీడీపీ యువ నాయకుడు దేవినేని ధర్మతేజని కలిశారు. అందుకు సానుకూలకంగా స్పందించి పెయింట్ పని, స్టీల్ పనికి దాదాపు రూ. 2లక్షల సహాయం చేస్తామని చెప్పడంతో వాల్మీకులంతా సంతోషం వ్యక్తం చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్