శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండల తురక వాండ్ల పల్లి గ్రామంలో ఆదివారం టిడిపి సీనియర్ నాయకులు ఎస్ఎఫ్ కిష్టప్పతోపాటు 30 కుటుంబాలు వైసీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోవర్ధన రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈరాలక్కప్ప కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.