వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు

583చూసినవారు
వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో గురువారం చౌటుపల్లెలో ఎక్సైజ్ పోలీసులు కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ పృథ్వీరాజ్ చౌటుప్పల్ లో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న కళ్ళు దుకాణాన్ని సీజ్ చేశారు. కళ్ళు విక్రయిస్తున్న శంకరప్పను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. లైసెన్స్ లేకుండా ఎవరైనా అక్రమంగా కళ్ళు దుకాణాలు నడిపిన కల్తీకల్లు అమ్మిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్