సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు

77చూసినవారు
ధర్మవరం మండలం దర్శనమల గ్రామానికి చెందిన రైతులు మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే దర్శనమల గ్రామానికి చెందిన రైతులకు అవసరమైనట్రాన్స్ ఫార్మర్ లు గత ప్రభుత్వం సరఫరా చేసిన లైన్ లో అమర్చకపోవడంతో ఇబ్బందులు పడ్డామని, సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించారని అందుకే మంత్రికి కృతజ్ఞతలు అని అన్నారు.

సంబంధిత పోస్ట్