పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు

55చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణం లో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు చిత్రపటానికి సోమవారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాలుఅభిషేకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచిన 7వేల పెన్షన్ ను వృద్ధులకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేతలు మీదగా అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వృద్ధులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్