పెనుకొండలో వాహనాలు తనిఖీ

55చూసినవారు
పెనుకొండలో వాహనాలు తనిఖీ
శ్రీసత్యసాయి జిల్లా, పెనుకొండ పట్టణంలో ఆదివారం రాత్రి సీఐ రాఘవన్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాల ధృవీకరణ పత్రాలు, లైసెన్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అన్నారు. అలాగే ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్టు తప్పనిసరిగా వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్