ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బి. కె.

58చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బి. కె.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం ఆర్. మరువపల్లి గ్రామ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మంగళవారం హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు గత 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్