మరువ పారుతున్న మంచేపల్లి చెరువు

85చూసినవారు
సోమందేపల్లి మండలం మంచేపల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి చెరువు మరువ పోతున్నది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ చెరువు వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకిస్తున్నారు. అదేవిధంగా గ్రామ పెద్దలు, తలారులు ఆనవాయితీ ప్రకారం మంచేపల్లి చెరువు మరవ పారడంతో మంగళవారం గంగపూజ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్