రొద్దం ఎంపీపీ చంద్రశేఖర్ మృతి

52చూసినవారు
రొద్దం ఎంపీపీ చంద్రశేఖర్ మృతి
పెనుకొండ నియోజకవర్గం రొద్దం ఎంపీపీ చంద్రశేఖర్ బుధవారం మృతి చెందారు. అనంతపురం పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని సంతాపం ను వ్యక్తం చేస్తూ అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకురాలని కోరారు.

సంబంధిత పోస్ట్