ఎర్రగుంటలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

78చూసినవారు
ఎర్రగుంటలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
పరిగి మండలం పైడేటి, ఎర్రగుంట గ్రామాలలో.. మంగళవారం వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్. విజయ భారతి మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తక్కువ పెట్టుబడితో, నాణ్యమైన అధిక దిగుబడులు, నికర ఆదాయం పెరగడానికి ఈ విస్తరణ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్