కరువు బృందానికి వినతి పత్రం అందించిన బిజెపి నేతలు

63చూసినవారు
కరువు బృందానికి వినతి పత్రం అందించిన బిజెపి నేతలు
శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రకటించిన కరువు బృందానికి బిజెపి నేతలు బుధవారం వినతిపత్రం అందజేశారు. రబీలో అకాల వర్షాల వల్ల పంట నష్టం ఎక్కువగా జరిగిందని, తీవ్రమైన ఎండలు కరువు కాటకాలతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు న్యాయం చేయాలని కోరుతూ బిజెపికి ఆర్గానిక్ స్టేట్ కన్వీనర్ చింత శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్