నల్లమడలో ప్రథమ చికిత్స కేంద్రంతో గందరగోళం

551చూసినవారు
నల్లమడ మండల పరిధిలోని రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం పోలింగ్ కేంద్రంలో వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రానికి పెద్ద సంఖ్యలో రావడంతో ఇక్కడ కేంద్రం ఉండకూడదని స్థానిక ఎస్ఐ వారికి సూచించారు.

సంబంధిత పోస్ట్