వాటర్ సప్లై కార్మికులసమస్యలు తీర్చకపోతే సమ్మె ఉదృతం చేస్తాం

72చూసినవారు
పుట్టపర్తి లో సత్యసాయి శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై కార్మికుల సమస్యలు తీర్చకపోతే సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మంచినీటి సరఫరా నిలుపుదల చేస్తామని సోమవారం సిఐటియు ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ హెచ్చరించారు. గత 12 రోజుల నుంచి సత్యసాయి కార్మికులు నిరసన దీక్షలు చేపట్టగా, వారికి మద్దతుగా సిఐటియు ఎప్పుడు అండగా ఉంటుందని వెంకటేష్ తెలిపారు. వారి కష్టాలు తీర్చకపోతే సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్