పశువుల ఉత్పత్తి పద్ధతులను మెరుగుపరచాలి: కలెక్టర్

77చూసినవారు
చిన్న కారు రైతుల జీవనోపాధిని పెంచడానికి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు కృషి చేయాలని సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాముల అమలపై వ్యవసాయ అనుబంధ రంగంలో జిల్లా అధికారులు, రైతులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశువుల ఉత్పత్తి పద్ధతులను మెరుగుపరచడానికి కొత్త విధానాలు ఉపయోగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్