మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరి: పల్లె

54చూసినవారు
పుట్టపర్తి వాసవి నివాస్ లో ఆర్య వైశ్యులు ఆధ్వర్యంలో ఆదివారం బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్- 8 ధ్యాన మందిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం తప్పనిసరిగా ప్రతి మనిషి ఆచరించాలని కోరారు. మనిషి జీవితంలో ఎన్నో ఒత్తిళ్లకు గురవుతూ ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారని దీనికి పరిష్కార మార్గం ధ్యానమే అని సూచించారు.

సంబంధిత పోస్ట్