భువనేశ్వరికి ఘనస్వాగతం పలికిన టిడిపి నాయకులు

2904చూసినవారు
భువనేశ్వరికి ఘనస్వాగతం పలికిన టిడిపి నాయకులు
సత్య సాయి జిల్లా, మంగళవారం పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, పరిటాల సునీతమ్మ, సవితమ్మ, బండారు శ్రావణి, టీడీపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్