కనగానపల్లిలో టిడిపిలో పలువురి చేరిక

82చూసినవారు
కనగానపల్లిలో టిడిపిలో పలువురి చేరిక
కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన బ్యాళ్ల ముత్యాలమ్మ, మల్లెల సునీత, మిడతల రామలింగ, మల్లెల మనోజ్, గెంతి మల్లేశ్, ముత్యాలమ్మ, ఎనుముల నారాయణ, చెన్నమనాయునికోటకు చెందిన చిన్నప్ప, బాలా అంకోలు, తదితరులు పరిటాల సునీత సమక్షంలో మంగళవారం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. పరిటాల సునీత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్