టీడీపీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సునీత సమావేశం

81చూసినవారు
టీడీపీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సునీత సమావేశం
రాప్తాడు నియోజక వర్గంలో జరగనున్న అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నాయకులకు సూచించారు. అనంతపురం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ ముఖ్య నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ. ప్రజలకు రేషన్ సక్రమంగా అందించాలన్నారు. అదేవిధంగా పంటల నమోదు కూడా అందరూ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్