ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పాడావు మృతి

53చూసినవారు
ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పాడావు మృతి
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలో సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి రాజారెడ్డి అనే రైతుకు చెందిన ఓ పాడి ఆవు మృతి చెందింది ఆవు ఖరీదు దాదాపు 70 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పాడి ఆవు మృతి చెందటంతో రైతు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చర్యలు తీసుకుని రైతును ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్