చెన్నేకొత్తపల్లి లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు

85చూసినవారు
చెన్నేకొత్తపల్లి లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు
చెన్నైకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ మంగళవారం సాయంత్రం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో గడపాలని, అల్లర్లు, గొడవలు, సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరిపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రధాన రహదారిలో వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల రికార్డులను పరిశీలించి, అనుమానిత వ్యక్తులను వివరాలు ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్