రాయదుర్గంలో రోడ్డుపై హల్చల్ చేసిన ఎలుగుబంటి

589చూసినవారు
రాయదుర్గం పట్టణ పరిధిలోని మొలకల్ మూర్ చెక్ పోస్ట్ అభయాంజనేయ స్వామి ఆలయం సమీపాన గురువారం ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఒక్కసారిగా ఎలుగుబంటి రోడ్డుపై సంచరించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు వెంటనే సందర్శించి ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి తరిమేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎలుగుబంటిని చూసిన కుక్కలు మొరగడంతో కొండ ప్రాంతానికి వెళ్ళిపోయింది.

సంబంధిత పోస్ట్