రాయదుర్గంలో గురువారం మెట్టు నామినేషన్ కు భారీ జనం

71చూసినవారు
రాయదుర్గంలో గురువారం మెట్టు నామినేషన్ కు భారీ జనం
రాయదుర్గంలో 25వ తేదీ గురువారం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ సందర్భంగా శాంతినగర్ లో గల బన్నీ మహంకాళి ఆలయం నందు పూజ అనంతరం బళ్లారి రోడ్డు వినాయక సర్కిల్ లక్ష్మీ బజార్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఈవో ఆఫీస్ నందు మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ సమర్పించారు. నామినేషన్ సందర్భంగా రాయదుర్గంలో వైసిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్