టీబీ డ్యాంకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో. ఆనందంలో ఆయకట్ట రైతన్నలు

69చూసినవారు
టీబీ డ్యాంకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో. ఆనందంలో ఆయకట్ట రైతన్నలు
బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్దఉన్న తుంగభద్ర జలాశయానికి ఇనో పెరిగింది. డ్యాం పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో సోమవారంకి 2, 655 క్యూసెక్కులకు చేరింది. డ్యాంలో ప్రసుతం 1, 579. 36 అడుగుల నీటి మట్టంతో 4. 168 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది రిజర్వాయర్ లో ఇదే సమయానికి 1, 581. 08 అడుగుల వద్ద 5. 018 టీఎంసీల నీరు ఉండేవి. ఇన్ ఫ్లో 139 క్యూసెక్కులు కొనసాగిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్