భక్తి శ్రద్ధలతో లక్ష తులసీదల అర్చన

75చూసినవారు
భక్తి శ్రద్ధలతో లక్ష తులసీదల అర్చన
రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో కొండపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో నరసింహ స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. లక్ష తులసీదల అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు రామ్మూర్తి స్వామీజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనేకమంది భక్తులు సామూహిక తులసి అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్