భాస్కర్ ఫెర్టిలైజర్ ని ఆకస్మిక తనీఖీ

61చూసినవారు
భాస్కర్ ఫెర్టిలైజర్ ని ఆకస్మిక తనీఖీ
శింగనమల మండలం లోలూరు క్రాస్ వద్ద ఉన్న భాస్కర్ ఫెర్టిలైజర్ ఎరువుల తయారీ కేంద్రాన్ని మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమా మహేశ్వరమ్మ ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు శింగనమల మండల వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్ తెలియజేశారు. లైసెన్స్ , రా మెటీరీయల్ రిజిష్టర్ , స్టాక్ , సేల్స్ , ల్యాబ్ రిజిష్టర్ , ల్యాబ్ తయారీ మెషినరీ, గోడాన్ తనిఖీ చేశారు. ఎరువుల తయారీకి సంబంధించి ప్రతి నెల స్టాక్ రిపోర్ట్ పంపాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్