అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు పట్టివేత

50చూసినవారు
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు పట్టివేత
శింగనమల మండలం పాపనేపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలించిన, అక్రమంగా నిలువ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్