23 పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీ

58చూసినవారు
23 పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీ
పెద్దవడుగూరు మండలంలోని 23 ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఎంఈఓ రాముడు తెలిపారు. మొదటి విడుతలో మండలానికి 8, 400 పుస్తకాలు రాగా రెండో విడుతలో 6, 300 పుస్తకాలు వచ్చాయన్నారు. బ్యాగులు, యూనిఫాం, షూలు వచ్చిన వెంటనే విద్యార్థులకు అందజేస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్