ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని కలిసిన హిమబిందు

78చూసినవారు
ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని కలిసిన హిమబిందు
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని అనంతపురం పార్లమెంట్ టీడీపీ డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షురాలు హిమబిందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు. ఆమె మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో తాడిపత్రిలో అభివృద్ధి కుంటుపడిందని ఇకనుంచి అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్