తాడిపత్రి పట్టణంలో పలువురు వైఎస్సార్సీపీలో చేరిక

582చూసినవారు
తాడిపత్రి పట్టణంలో పలువురు వైఎస్సార్సీపీలో చేరిక
తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో బుధవారం రాత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో శేషావలి తో పాటు 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో లో చేరాయి. వైఎస్సార్సీపీ నేతలు పేరం ప్రతాప్, దిలీప్ రెడ్డి, నవీన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్