ప్రజాసేవ చేయాలన్నదే నా లక్ష్యం: పామిశెట్టి చౌడేశ్వరి

532చూసినవారు
అనంతపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా తాడిపత్రి పట్టణానికి చెందిన దివ్యాంగురాలు పామిశెట్టి చౌడేశ్వరి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో దివ్యాంగురాలు నైనా రాజకీయాల్లోకి రావడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే దివ్యాంగులకు స్థానిక ఎలక్షన్ ల నుంచి లోక్ సభ ఎలక్షన్ల వరకు 5% రిజర్వేషన్ కల్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్