దొంగతనాల నివారణపై ప్రత్యేక దృష్టి

50చూసినవారు
తాడిపత్రి ప్రాంతంలో జరుగుతున్న వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తాడిపత్రి డీఎస్పీ జనార్ధన్ నాయుడు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేవీరెడ్డి నగర్, ఐశ్వర్య విలాస్, సీబీ రోడ్డులో నగదు, బ్యాగు చోరీల ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రతి మండలం రూటుకు ఒక ఆఫీసర్ ను ప్రత్యేకంగా నియమించామన్నారు. తాను సైతం రాత్రి వేళలో బీట్ నిర్వహిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్