నేడు ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న కేంద్ర కరువు బృందం

72చూసినవారు
నేడు ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న కేంద్ర కరువు బృందం
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాలలో నేడు కేంద్ర కరువు బృందం (ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం) పర్యఠించనుంది. రబీ 2023-24 సంవత్సరానికి సంబంధించి కరువు ప్రభావం, పంట నష్టం, పశుగ్రాస కొరత తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై వారు క్షేత్రస్థాయి పరిశీలించనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్