శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో హనుమంతుని ఘంటారావం

574చూసినవారు
పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ధ్వజారోహణ నిర్వహిస్తున్న సమయంలో ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. గరుడ పాఠాన్ని ధ్వజంపైకి పంపి సరిగ్గా హారతి ఇస్తున్న సమయంలో ఆ హనుమంతుడే వానర రూపంలో వచ్చినట్టుగా ధ్వజంపై నిల్చొని పెద్దఎత్తున గంటలను మోగించింది. దీన్ని చూసిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు గరుడతో పాటు తను కూడా సిద్ధమే అన్నట్లు గంటలు మోగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్