ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్

2247చూసినవారు
ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం కూడా చేసారు. తాజాగా కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. 24మందికి శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్లకు కీలక శాఖల బాధ్యతల్ని అప్పగించారు. కాగా ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల కేశవ్ కు ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్‌ ట్యాక్సెస్‌, శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్