నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

58చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
గుత్తి-గుంతకల్లు ప్రధాన విద్యుత్తులైన్ లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉరవకొండ, విడపనకల్లు, కణేకల్లు మండలాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఉరవకొండ డీఈఈ రవిచంద్రశేఖర్, ఏఈఈ గురుమూర్తి శుక్రవారం పేర్కొన్నారు. మరమ్మతులు అనంతరం యథావిధిగా విద్యుత్ సరఫరా కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్