కూడేరులో చోరీ జరిగిన ఏటీఎమ్ సెంటర్ ను పరిశీలించిన ఎస్పీ

66చూసినవారు
కూడేరులో చోరీ జరిగిన ఏటీఎమ్ సెంటర్ ను పరిశీలించిన ఎస్పీ
కూడేరులోని ఏటీఎమ్ సెంటర్లో జరిగిన చోరీపై అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిశాలి సీరియస్ గా స్పందించారు. సోమవారం రాత్రి ఆమె చోరీ జరిగిన ఏటీఎమ్ సెంటర్ ను పరిశీలించారు. ఇప్పటివరకు ఎక్కడా జరగని రీతిలో గ్యాస్ కట్టర్తో కట్ చేసి అందులోని 18 లక్షల పైగా నగదు చోరీ చేయడంపై లోతైన విచారణ చేపట్టారు. అందులో భాగంగా ఆమె ప్రత్యక్షంగా పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్