బద్వేలు: అమ్మవారిని దర్శించుకున్న ఎంవి ఇన్స్పెక్టర్

60చూసినవారు
బద్వేలు: అమ్మవారిని దర్శించుకున్న ఎంవి ఇన్స్పెక్టర్
దసరా మహోత్సవ ఉత్సవాలలో భాగంగా ఆదివారం బద్వేల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ కుటుంబ సమేతంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ అధ్యక్షులు పీవీఎన్ ప్రసాద్, సెక్రటరీ కొలిశెట్టి రమేశ్తోపాటు పలువురు కమిటీ సభ్యులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్