స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి

64చూసినవారు
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి
బద్వేల్ న్యాయస్థానం సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ మరియు మునిసిపల్ కమిషనర్ వివి నరసింహరెడ్డి, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద, బుధవారం సిద్ధవటం రోడ్డులోని న్యాయస్థానం ఆవరణాన్ని పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డివి యస్ కృష్ణ, ఏజీపీ సూర్యనారాయణ, టి సురేష్, మునిసిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్