కళ్యాణదుర్గం: ఈ నెల 7న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

56చూసినవారు
కళ్యాణదుర్గం: ఈ నెల 7న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
ఈ నెల 7వ తేదిన సోమవారం కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇన్ చార్జి ఆర్డీవో వినూత్న తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆర్డీవో కార్యాలయం నందు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్